రెండవ రోజు కొనసాగుతున్న ప్రజాపాలన

591பார்த்தது
రెండవ రోజు కొనసాగుతున్న ప్రజాపాలన
మంచిర్యాల జిల్లా ఎసిసిలోనే శుక్రవారం ఆరు గ్యారంటీల అభ్యాసం దరఖాస్తు రెండో రోజు కొనసాగుతుంది. కే విజయలక్ష్మి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలని దరఖాస్తు క్లుప్తంగా పరిశీలించి అధికారులకు అప్పచెప్పి రిసిప్ట్ తీసుకోవాలని విజయలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో కే విజయలక్ష్మి, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி