పదవీ విరమణ పొందిన విద్యాశాఖ కార్యాలయ సూపరిండెంట్

67பார்த்தது
పదవీ విరమణ పొందిన విద్యాశాఖ కార్యాలయ సూపరిండెంట్
మంచిర్యాల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరిండెంట్ గా పనిచేస్తున్న బొంతల నవీన్ మంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్బంగా జిల్లా సైన్స్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఈవో యాదయ్య, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ పదవీ విరమణ ప్రతి ఉద్యోగ జీవితంలో తప్పదని, పదవీకాలంలో వారు అందించిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி