నేడు శ్రీరాంపూర్ లో బహిరంగ సభ

54பார்த்தது
నేడు శ్రీరాంపూర్ లో బహిరంగ సభ
తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా శ్రీరాంపూర్ లోని హిమ్మత్ నగర్ సెంటర్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దాసు తెలిపారు. ఈ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శంకర్, కార్యదర్శి లక్ష్మణ్ హాజరవుతారని పేర్కొన్నారు. సభలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி