ప్రజా పాలన దరఖాస్తు మళ్లీ షురూ

1889பார்த்தது
ప్రజా పాలన దరఖాస్తు మళ్లీ షురూ
మంచిర్యాల జిల్లా ఎసిసి లోనే ప్రజా పాలన అభ్యాసం దరఖాస్తు మంగళవారం కొనసాగించడం జరిగింది. ప్రజా పాలన వద్ద దరఖాస్తు ఫామ్ తీసుకొని ప్రజలకు కావలసిన పథకాలను మెన్షన్ చేసుకొని ప్రజా పాలన దరఖాస్తు చేసుకోవాలని కె విజయలక్ష్మి కోరారు. కార్యక్రమంలో పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி