మంచిర్యాల: సైకిల్ ప్రయాణంతో కాలుష్య నియంత్రణ

76பார்த்தது
మంచిర్యాల: సైకిల్ ప్రయాణంతో కాలుష్య నియంత్రణ
ప్రపంచ సైక్లిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ జిల్లాలకు చెందిన పలువురు సైక్లిస్టులు జన్నారం మండలం కవ్వాల్ అటవీ ప్రాంతంలో పర్యటించారు. ముందుగా మల్యాల బీట్ లో ప్రవేశించిన వారంతా ఊట్ల మీదుగా పెద్దయ్య గుట్ట వరకు సైకిల్ మీద పయనించారు. సైకిల్ ప్రయాణంతో శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు కాలుష్యం నియంత్రించవచ్చని సైక్లిస్టులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி