జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో స్వచ్చ ప్రతిజ్ఞ

71பார்த்தது
స్వచ్ఛత హి సేవలో భాగంగా జైపూర్ గ్రామ పంచాయతీలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఎంపీఓ శ్రీపతి బాపురావు ఆధ్వర్యంలో స్వచ్చ ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛ గ్రామ, స్వచ్ఛ పాఠశాల, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్ అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.

தொடர்புடைய செய்தி