ముసాయిదా ఓట్ల జాబితా పై సమావేశం

85பார்த்தது
ముసాయిదా ఓట్ల జాబితా పై సమావేశం
జన్నారం మండలంలోని అన్ని గ్రామాల్లో రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా పై అన్ని పార్టీల నాయకులతో మండల అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రధాన పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ముసాయిదా ఓట్ల జాబితా పై సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ, తాసిల్దార్ రాజామనోహర్ రెడ్డి, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி