హాజీపూర్‌లో నిమజ్జనం ఘాట్ ఏర్పాటు చేయలేదు: తహసీల్దార్

69பார்த்தது
హాజీపూర్‌లో నిమజ్జనం ఘాట్ ఏర్పాటు చేయలేదు: తహసీల్దార్
హాజీపూర్ మండలంలో ఎక్కడ కూడా వినాయక నిమజ్జనం ఘాట్ ఏర్పాటు చేయలేదని తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే తెలిపారు. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ముల్కల ఘాట్ కూడా మూసివేసినట్లు వెల్లడించారు. మండలంలోని వినాయక మండపాల నిర్వాహకులు దండేపల్లి మండలంలోని గూడెం గోదావరి ఘాట్ జైపూర్ మండలం ఇందారం గోదావరి నది లేదా మంచిర్యాలలోని గోదావరి ఘాట్ వద్ద నిమజ్జనం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி