రాజీవ్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

72பார்த்தது
రాజీవ్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ అన్నారు. ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకుడు సోహెల్ షా బుధవారం అన్నారు. జన్నారం మండల కేంద్రంలో కేంద్ర మంత్రి రహునీత్ సింగ్ బిట్టు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీని భారతీయుడు కాదనడం అతని అవివేకం అన్నారు. వెంటనే రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி