లబ్ధిదారులకు గృహ జ్యోతి కార్డులు అందజేత

84பார்த்தது
లబ్ధిదారులకు గృహ జ్యోతి కార్డులు అందజేత
జన్నారం మండలంలోని దేవునిగూడెం గ్రామంలో లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు గృహజ్యోతి కార్డులు అందజేశారు. ప్రజా పాలన నేపథ్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ ఆదేశాల మీదకు వారు మంగళవారం గ్యాస్ లబ్దిదారులకు ప్రభుత్వం ₹500కు అందించే గ్యాస్ కార్డులను అందజేశారు. ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி