ముగిసిన పదవ తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు

56பார்த்தது
ముగిసిన పదవ తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు
మంచిర్యాల జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు ముగిసినట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. బుధవారం ఉదయం జరిగిన ఇంటర్ పరీక్షకు 897 మంది విద్యార్థులకు 768 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 85 మంది విద్యార్థులకు 68 మంది, పదవ తరగతి పరీక్షకు 8 మంది విద్యార్థులకు ఏడుగురు హాజరయ్యారని పేర్కొన్నారు. కాగా ఈ నెల 3 నుండి చెన్నూర్, బెల్లంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు.

தொடர்புடைய செய்தி