మంచిర్యాల: మెరుగైన వైద్య సేవలందించాలి

66பார்த்தது
మంచిర్యాల: మెరుగైన వైద్య సేవలందించాలి
ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బుధవారం అన్నారు. లక్షేటిపేట మండలంలోని వెంకటరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వైద్య సేవల గురించి ఆరా తీశారు. రిజిస్టర్లు తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల గ్రామీణ ప్రాంతాల్లోని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி