పదోన్నతి చిహ్నాలు అందజేత

60பார்த்தது
పదోన్నతి చిహ్నాలు అందజేత
ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతి లభించడం ద్వారా బాధ్యత పెరుగుతుందని రామగుండం సిపి శ్రీనివాసులు అన్నారు. కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన ఆరుగురికి పదోన్నతి చిహ్నాలను కమిషనరేట్ ఆవరణలో వారి యూనిఫామ్లకు అలంకరించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.

தொடர்புடைய செய்தி