అరు గ్యారంటీలకు పథకాలు దరఖాస్తు

70பார்த்தது
అరు గ్యారంటీలకు పథకాలు దరఖాస్తు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా గురువారం ఎసిసి 11వ వార్డులో 6 గ్యారంటీల పథకాలు దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీలత సదానందం, ఆర్ పి అమీనా, అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி