వరి ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ రూపొందించారు

84பார்த்தது
వరి ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ రూపొందించారు
మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీప ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కొనుగోళ్లపై చర్చించారు. కొనుగోలు కేంద్రాలు, గన్ని సంచులు, టార్పాలిన్లు, మిల్లులకు కేటాయింపు, రైతులకు మద్దతు ధరల చెల్లింపు పై పలు సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி