ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణ

60பார்த்தது
ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణ
మంచిర్యాల జిల్లా సంజీవయ్య కాలనీలో మంగళవారం కౌన్సిలర్ బానేష్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన అందరూ అప్లికేషన్ చేసుకోవాలని అన్నారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ దరఖాస్తు స్వీకరణలో అంగన్వాడి టీచర్ అరుణ, ప్రజలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி