ప్రజా పాలన మూడవరోజు దరఖాస్తు స్వీకరణ

616பார்த்தது
ప్రజా పాలన మూడవరోజు దరఖాస్తు స్వీకరణ
మంచిర్యాల జిల్లా నియోజకవర్గంలో ఎసిసి మూడవరోజు కొనసాగుతుంది. కె విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు సపరేట్ లైను, పురుషులకు సపరేట్ లైను, వచ్చిన వారికి తాగునీరు సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది అని శనివారం అన్నారు. అప్లికేషన్ ఫామ్ నింపరాని వారికి నింపుతూ పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు అభయ హస్తం అప్లికేషన్లు ప్రజలందరికి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி