సంజీవయ్య కాలనీలో దరఖాస్తు స్వీకరణ

532பார்த்தது
సంజీవయ్య కాలనీలో దరఖాస్తు స్వీకరణ
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆరు గ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల ఐసిడిఎస్ సిడిపిఓ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆర్ గ్యారంటీలపై నిర్వహిస్తున్న దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని గురువారం సంజీవయ్య కాలనీ 23వ వార్డుకు సిడిపిఓ సందర్శించడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி