మత్తడి పేల్చిన దుండగులను శిక్షించాలి

73பார்த்தது
మత్తడి పేల్చిన దుండగులను శిక్షించాలి
చెన్నూర్ మండలంలోని జాతీయ శనగకుంట చెరువు మత్తడిని డిటోనేటర్లతో పేల్చిన ప్రాంతాన్ని సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చెరువుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు, మత్స్యకారుల జీవనోపాధికి నష్టం జరిగే విధంగా వివరించారన్నారు. చెరువు మత్తడిని పేల్చి కబ్జా చేయాలని కుట్రలు జరుగుతున్నాయన్నారు. మత్తడి పేల్చిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி