మందమర్రి: భూ కబ్జాలు, గొడవలకు పాల్పడితే రౌడీ షీట్ తెరుస్తాం

73பார்த்தது
మందమర్రి: భూ కబ్జాలు, గొడవలకు పాల్పడితే రౌడీ షీట్ తెరుస్తాం
భూ కబ్జాలకు పాల్పడిన, భూమి సంబంధిత గొడవల్లో తల దూర్చిన, అమాయకులను మోసం చేసిన వారిపై న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రౌడీ షీట్ తెరుస్తామని మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి హెచ్చరించారు. కాసిపేట మండలంలోని సోమగూడెం, ట్యాంక్ బస్తీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్సులు తనిఖీ చేశారు.

தொடர்புடைய செய்தி