బీజేపీలో పలువురు చేరిక

57பார்த்தது
బీజేపీలో పలువురు చేరిక
జైపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు మంగళవారం బీజేపీలో చేరారు. పార్టీలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కుటుంబ పాలనకు తగిన బుద్ధి చెప్పి బీజేపీని గెలిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி