ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహించాలి

73பார்த்தது
ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహించాలి
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాల, కోటపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, పరిసరాలు రిజిస్టరులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పై శ్రద్ధ వహించి బోధన పద్ధతులలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించాలన్నారు.

தொடர்புடைய செய்தி