10న ఛలో సింగరేణి భవన్ విజయవంతం చేయాలి

51பார்த்தது
సింగరేణిలో పనిచేస్తున్న సులబ్ కార్మికులకు చట్టబద్ధ హక్కుల సాధనకై ఈ నెల 10న ఛలో సింగరేణి భవన్ ను విజయవంతం చేయాలని కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకన్న పిలుపునిచ్చారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా సులబ్ కాంప్లెక్సులలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పని భద్రత, ఎక్స్ గ్రేషియా, ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி