అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు కేటాయిస్తాం

67பார்த்தது
బెల్లంపల్లి మండల పరిధిలోని ఎల్లమ్మ గుడి వెనకాల ప్రభుత్వ స్థలంలో అర్హులైన వారికి స్థలాలు కేటాయిస్తామని తాసిల్దార్ ప్రసాద్ పేర్కొన్నారు.. ఆ స్థలంలో ఎవరు కూడా అక్రమంగా నిర్మాణాలు చేపట్టవద్దని సూచించారు. సర్వే నిర్వహించి నిరుపేదలకు స్థలం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బత్తుల రవి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி