ఇసుక కొరతతో కుదేలైనా భవన నిర్మాణ రంగం

57பார்த்தது
ఇసుక కొరతతో కుదేలైనా భవన నిర్మాణ రంగం
బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇసుక కొరత ఏర్పడి భవన నిర్మాణ రంగం కుదేలైంది. నెన్నెల మండలంలోని ఖర్జి ఇసుక రీచ్ వద్ద ఐదు ఫీట్ల ఎత్తులో నిర్మించిన ట్రాక్టర్లు దిగబడుతుండడంతో ట్రాక్టర్ యజమానులు ఇసుక సరఫరా చేయలేకపోతున్నారు. దీంతో రెండు నెలలుగా ఆన్ లైన్ ఇసుక బుకింగ్ లేక బెల్లంపల్లి, తాండూర్ కాసిపేట మండలాల్లో 350 పైగా ఇంటి నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి.

தொடர்புடைய செய்தி