లక్కీడ్రా ద్వారా స్టాళ్ల ఎంపిక

73பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటేడ్ మార్కెట్ భవనంలో నంబర్ ప్రాతిపదికన లక్కీ డ్రా ద్వారా స్టాళ్లను ఎంపిక చేశారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం చైర్పర్సన్ జక్కుల శ్వేత, కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 78 మందికి స్టాళ్లను కేటాయించారు. 108 మంది లబ్దిదారుల్లో రూ. 10 వేలు డిపాజిట్ చేసిన 78 మందికి మాత్రమే లక్కీ డ్రా తీసినట్లు, వివరాలు నోటిస్ బోర్డులో అంటించినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி