వరద ప్రభావాన్ని సమీక్షించిన ఆర్డీవో హరికృష్ణ

70பார்த்தது
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లలోకి వచ్చిన వరద నీటితో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను వద్దకు ఆర్డిఓ హరి కృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత, తాసిల్దార్ జోష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. నీరు నిలిచిన చోట జెసిబి తో కాలువలు మరమ్మతులు చేపట్టారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి జాతికుంట చెరువు నుంచి వచ్చే వాటర్ ఫ్లో కాకుండా తూముకట్ట తీయించాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி