ఓపిఎస్ పునరుద్ధరించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన

76பார்த்தது
ఓపిఎస్ పునరుద్ధరించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓపిఎస్ పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాసిపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004 నుంచి సిపిఎస్ స్థానంలో ఓ పి ఎస్ పింఛన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాలకు విన్నవించిన కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు

தொடர்புடைய செய்தி