రైతు వేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే

56பார்த்தது
కన్నెపల్లి మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన రైతువేదిక భవనాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు, వ్యవసాయ అధికారులు రైతు వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కన్నెపల్లి మండల ఎంపీపీ మాధవరపు సృజన, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி