వీడియో కాన్ఫరెన్స్ ను విజయవంతం చేయాలి

73பார்த்தது
వీడియో కాన్ఫరెన్స్ ను విజయవంతం చేయాలి
రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి రైతులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న రైతు వేదికను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ తో కలిసి వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వినోద్ రైతులతో కలిసి పాల్గొననున్న వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி