ఆర్డీవో కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

80பார்த்தது
ఆర్డీవో కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
బెల్లంపల్లి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్డీవో హరికృష్ణ హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మహేందర్‌ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி