గనుల ప్రైవేటీకరణకు పోరాటం చేయాలి

62பார்த்தது
గనుల ప్రైవేటీకరణకు పోరాటం చేయాలి
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సింగరేణి గని కార్మిక సంఘం నాయకుడు అంబాల మహేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం బెల్లంపల్లి లోని శాంతిఖని గని కార్మికులకు ఆయన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గనులు సింగరేణికి కేటాయించకపోతే సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన చేశారు. మన గరులు మనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி