నూతన ఎస్సైని కలిసిని కాంగ్రెస్ నాయకులు

80பார்த்தது
నూతన ఎస్సైని కలిసిని కాంగ్రెస్ నాయకులు
బెల్లంపల్లి పట్టణం తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చించు రమేష్ ను కాంగ్రెస్ పార్టీ సోషల్ వారియర్స్ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ, మండలంలోని గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி