డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

72பார்த்தது
డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి కాకతీయ యూనివర్సిటీ పీజీ రెగ్యులర్ కోర్సులను అందుబాటులోకి తెస్తోందని ప్రిన్సిపాల్ శంకర్, పిజి కోఆర్డినేటర్ తిరుపతి తెలిపారు. ఎంఏ పొలిటికల్ సైన్స్ తో పాటు ఎంఏ ఇంగ్లీష్, ఎం కామ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి రెండవ విడత పీజీ సీట్ల కోసం కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி