మొక్కలు నాటి సంరక్షించాలి: మేకల రమ్య

69பார்த்தது
ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించడం వలన అనేక రోగాలను నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య అన్నారు. సోమవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి స్వచ్ఛదనం-పచ్చదనం పై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను తప్పక పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడుకుండా రక్షించుకోవచ్చన్నారు. కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி