అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి ఆదేశం

83பார்த்தது
కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థకుగురైన ఘటనలో సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ ను ఆదేశించారు. సోమవారం కస్తూర్బాగాంధీ విద్యార్థినిలు, ఉపాధ్యాయ బృందంతో మంత్రి సమావేశం నిర్వహించారు. విద్యార్థినిల ఆహారభద్రత, విద్యవిషయాలలో పొరపాట్లు జరుగుతే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி