స్వాతంత్ర సమరయోధులను సత్కరించిన మంత్రి జూపల్లి

71பார்த்தது
స్వాతంత్ర సమరయోధులను సత్కరించిన మంత్రి జూపల్లి
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమర యోధులు వకీల్ భీమయ్యని, ఎంకే మానిక్ రావు కూతురు శ్యామలాదేవి, సుకదాదేవి లను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధులను సత్కరించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని, అది తనకు గొప్ప గౌరవంగా ఉందన్నారు.

தொடர்புடைய செய்தி