అధికార యంత్రాంగం నిద్రమత్తు వీడాలి : ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి

64பார்த்தது
అధికార యంత్రాంగం నిద్రమత్తు వీడాలి : ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి
అధికార యంత్రాంగం ఇకమీదట నిద్రమత్తు వీడి సక్రమంగా విధులు నిర్వర్తించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలోఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజాపాలన ఫలాలు ప్రతిగడపకు చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி