దేవరకద్రలో వైభవంగా దుర్గమ్మ నిమజ్జన ఊరేగింపు

76பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో దుర్గామాత నిమజ్జన ఊరేగింపును అంగరంగ వైభవంగా ఆదివారం సాయంత్రం నిర్వహించారు. గ్రామ యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొని, అమ్మవారి నామస్మరణతో, బతుకమ్మ పాటలతో ఊరేగింపును జరిపారు. గత 10 రోజుల పాటు అఖండ పూజలు అందుకున్న అమ్మవారిని భక్తులు భారీగా తరలి వచ్చి దర్శించుకున్నారు.

தொடர்புடைய செய்தி