పునరావస కేంద్రాన్ని బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

68பார்த்தது
మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం సందర్శించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అల్పాహారం, భోజనాలు సమయ ప్రకారం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ఆరోగ్య పరమైన సమస్యలు ఏమైనా తలెత్తితే తక్షణమే అధికారులు స్పందించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி