నిధులు మంజూరు చేయాలి

52பார்த்தது
నిధులు మంజూరు చేయాలి
కొత్తగూడెం సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ వీర హనుమంతరావు అధ్యక్షతన శుక్రవారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గతంలో రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ పథకం అమలు చేయాలన్నారు. అలాగే అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణపరిమితి ప్రకారం మంజూరు చేయడానికి కొత్తగూడెం సొసైటీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி