ప్రజావాణి రద్దు

51பார்த்தது
ప్రజావాణి రద్దు
జిల్లాలో భారీవర్షాలు కురవడంతోపాటు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినందున సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దూర ప్రాంతాలకు చెందిన ప్రజలు వాగు, వంకలు దాటి కలెక్టరేట్ కు రావొద్దని ఆయన సూచించారు.

தொடர்புடைய செய்தி