66 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

56பார்த்தது
66 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
పాల్వంచ పట్టణ పరిధిలోని అల్లూరిసెంటర్ సమీపంలో ఓ షెడ్లో అక్రమంగా నిల్వ ఉంచిన 66 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎస్సై సుమన్ ఆదివారం పట్టుకున్నారు. బియ్యం నిల్వ చేసిన జర్పుల శ్రీనుపై కేసు నమోదు చేశారు. బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు.

தொடர்புடைய செய்தி