వాహన తనిఖీలు

66பார்த்தது
వాహన తనిఖీలు
చర్ల మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు సోమవారం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. చర్లలో సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని వివిధ ఆదివాసీ గ్రామాల నుంచి పెద్దఎత్తున ఆదివాసీలు తరలివస్తుండగా వారి మాటున మావోయిస్టులు, మిలిటెంట్లు, మిలీషియా సభ్యులు రావొచ్చన్న అనుమానంతో పోలీసులు ఈ తనిఖీలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி