సిబ్బంది కొరత దశలవారీగా తీరుస్తాం: కలెక్టర్

52பார்த்தது
సిబ్బంది కొరత దశలవారీగా తీరుస్తాం: కలెక్టర్
భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరతను దశలవారీగా అధిగమించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అన్నారు. భద్రాచలం ఆసుపత్రిని బుధవారం పరిశీలించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యధోరణితో కాకుండా స్నేహ పూర్వకంగా, మర్యాదగా మెలగాలని వైద్యసిబ్బందికి సూచించారు. 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி