శాంతిస్తున్న తాలిపేరు

70பார்த்தது
చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులో వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులో సోమవారం 25 గేట్లను ఎత్తి ఉంచి నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ఎగువ ఛత్తీస్గడ్తో పాటు, స్థానికంగా వర్షం తగ్గుముఖం పట్టడంతో జలాశయానికి క్రమేపీ వరద తగ్గుతోంది. సోమవారం సాయంత్రం నుంచి ఉదృతి క్రమంగా తగ్గింది.

தொடர்புடைய செய்தி