భద్రాచలం వద్ద 19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి

79பார்த்தது
భద్రాచలం వద్ద 19.8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 19. 8 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తోందని సీడబ్ల్యుసీ అధికారులు ప్రకటించారు. కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో గోదావరి వద్ద నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం భద్రాచలం గోదావరిలో పటిష్ఠ బందోబస్తు నడుమ వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.

தொடர்புடைய செய்தி