ఉప్పొంగుతున్న గోదావరి వరద

82பார்த்தது
భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమంగా పెరుగుతుంది. సోమవారం 26 అడుగులు ఉన్న వరద మంగళవారం రాత్రి 10 గంటలకు 41 అడుగులకు చేరుకుంది. మహారాష్ట్రలో ఇటీవల కురిసిన వర్షం ప్రభావంతో కాళేశ్వరం వైపు నుంచి జలాలు భద్రాచలం చేరుకుంటున్నాయి. దీంతో గోదావరి ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకుంటుంది.

தொடர்புடைய செய்தி