వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలి

63பார்த்தது
వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలి
చర్ల మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు వరద బాధితుల పోరాట సంఘం, సిపిఐఎంఎల్ ప్రజా పంథా పార్టీల ఆధ్వర్యంలో వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని ధర్నా నిర్వహించారు.

தொடர்புடைய செய்தி