సింగరేణిపై పోరాటానికి ప్రజలతో కలిసి వస్తా: ఎమ్మెల్యే

77பார்த்தது
సత్తుపల్లి పట్టణంలోని కిష్టారంలో కూలిన ఇళ్లను స్వయంగా ఇంటి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి ప్రస్తుత పరిస్థితులను ఎమ్మెల్యే మట్టా రాగమయి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిష్టారం ప్రభుత్వ పాఠశాలలో పునరావసా కేంద్రంలో ఉన్న కిష్టారం సింగరేణి బాధితులతో మాట్లాడుతూ.. 2 నెలల్లో సింగరేణి యాజమాన్యం సింగరేణి బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యకపోతే మీతో కలిసి పోరాటానికి వస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி